33 మంది మైనారిటీ విద్యార్థులు హాస్టల్ లోని ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఈరోజు హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వారిని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు కలిసి ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మైనారిటీ విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
-
Ø పోలీస్ నియామకాల్లో భారీగా అక్రమాలు Ø టీఎస్పీఆర్బీలో భారీ కుంభకోణం Ø నియామక ప్రక్రియ లోపాల్ని బట్టబయలు చేసిన శ్రవణ్ Ø అర్హ...
No comments:
Post a Comment