విరసం నేత వరవరరావు అక్రమ అరెస్ట్ ను టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రంగా ఖండించారు. మోడీ ప్రభుత్వ విధానాలను, తప్పులను ఎత్తిచూపుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగ పనిచేస్తున్న ప్రజాసంఘాల నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని శ్రవణ్ తప్పుపట్టారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం అక్కడ మోడీకి, ఇక్కడ కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. అత్యున్నత స్థాయి భద్రత కలిగిన ప్రధాని మోడీ హత్యకు 77 ఏళ్ల వయస్సున్న వరవరరావు కుట్రచేశారనడం ప్రభుత్వ డొల్ల తనాన్ని తెలియజేస్తోందని, ఎలాంటి రుజువులు చూపకుండా ఎక్కడో దొరికిన లేఖ ఆధారంగా అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. వరవరరావు పై ఆరోపణలు వస్తే కేంద్రమే స్వయంగా విచారించే అవకాశముందని అవసరమైతే అత్యన్నత స్థాయి విచారణ సంఘంతో విచారించి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
-
- అనర్హుడికే అందలం - సీఎస్ ఎంపికపై దాసోజు ఫైర్ - రాష్ట్ర ప్రభుత్వం లో రిటైర్డ్ అధికారులదే హవా - పడకేసిన పాలన రాష్ట్రంలో పాలన...
-
ఆంధ్రా కేడర్ ఐపీఎస్ అంజనీ కుమార్ కు తెలంగాణాలో ఏం పని..? - ధ్వజమెత్తిన డాక్టర్ దాసోజు శ్రవణ్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమ...
-
Congress demands judicial probe into inter exams goof up Ø Sravan calls Minister Jagadish Reddy 'Munnabhai MBBS', want him s...
No comments:
Post a Comment